దేవాదాయ శాఖలో అర్చకుల బదిలీల వివాదం

80பார்த்தது
దేవాదాయ శాఖలో అర్చకుల బదిలీల వివాదం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవాదాయ శాఖలో అర్చకుల బదిలీల వివాదం నెలకొంది. ఉద్యోగులతో పాటు ఆలయ అర్చకులను సైతం బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అర్చకుల బదిలీలను భద్రాద్రి రామాలయ ప్రధాన అర్చకులు వ్యతిరేకిస్తున్నారు. అర్చకుల బదిలీలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆదివారం అర్చకులు కోరారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ఆగమశాస్త్రానికి విఘాతం కలిగిస్తుందని అర్చకులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி