మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

84பார்த்தது
మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
మత్తు పదార్థాలకు బానిసలు అయితే జీవితాలు సర్వనాశనమవుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని భద్రాచలం ఏ ఎస్ పి అంకిత కుమార్ అన్నారు. భద్రాచలం పట్టణంలో గురువారం మత్తు పదార్థాల నిర్మూలన పై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி