21 నుంచి మావోయిస్టు పార్టీ స్థాపన వార్షికోత్సవాలు

50பார்த்தது
21 నుంచి మావోయిస్టు పార్టీ స్థాపన వార్షికోత్సవాలు
దుమ్ముగూడెం మావోయిస్టు పార్టీ స్థాపన వార్షికోత్సవాన్ని ఈనెల 21 నుంచి అక్టోబరు 20వరకు డివిజన్ వ్యాప్తంగా నిర్వహించాలని ఆ పార్టీ బీకే-ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్, చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ వేర్వేరుగా గురువారం ప్రకటించారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిరసనగా పోరాడాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி