3వ పంప్ హౌస్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

65பார்த்தது
ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు మూడో పంప్ హౌస్ ను గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ముందుగా డిప్యూటీ సీఎం పలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పనులను వేగవంతం చేసి పూర్తి చేసినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ రాహుల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி