విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కేసు నమోదు

56பார்த்தது
విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కేసు నమోదు
దమ్మపేట మండలం రాచూరుపల్లి పంచాయతీ కార్యదర్శి రవి విధులకు ఆటంకం కలిగించిన పవన్, సాయికుమార్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టగా. బ్లీచింగ్ చల్లించడంలేదని తనను ఓ గదిలో బంధించేందుకు మంగళవారం ప్రయత్నించారని కార్యదర్శి రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సాయి కిషోర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி