కాగజ్‌నగర్‌: మొక్కలు పీకిన అటవిశాఖ అధికారులు.. ఆందోళనలో పోడు రైతులు

58பார்த்தது
కాగజ్‌నగర్‌ మండలం కడంబ గ్రామ సమీపంలోని అటవి ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అటవిశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. మంగళవారం ఉదయం అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కంది మొక్కలను పీకడం జరిగింది. దీంతో తాము భారీగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న తమను‌ ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி