పాఠశాలలో విజ్ఞాన దర్శిని కార్యక్రమం

85பார்த்தது
పాఠశాలలో విజ్ఞాన దర్శిని కార్యక్రమం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలోని పలు పాఠశాలలో గురువారం విజ్ఞాన దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన దర్శిని రాష్ట్ర బృందం వారు మాట్లాడుతూ. శాస్త్రీయ దృక్పథంతోనే మానవాళి అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆధామ్ రాజ్, మొహమ్మద్ అలీ, మహేష్, నగేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி