రైల్వే ప్లాట్‌ఫామ్ పై వృద్దుడు మృతి

4686பார்த்தது
రైల్వే ప్లాట్‌ఫామ్ పై వృద్దుడు మృతి
సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 2, పిల్లర్ గద్దెపై పడుకుని సోమవారం ఉదయం ఓ వృద్దుడు మృతి చెంది ఉన్నాడు. ఇట్టి వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని కాగజ్‌నగర్‌ రైల్వే హెడ్ కానిస్టేబుల్ కేమ సురేష్ గౌడ్ తెలిపారు. మృతుని బంధువుల ఆచూకీ కొరకు సిర్పూర్ టి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి గదికి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినచో 8712658596, 8712658605, 9948481902 నెంబర్లకు సమాచారం ఇవ్వగలరన్నారు.

தொடர்புடைய செய்தி