విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

71பார்த்தது
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పూమ్యతండా గ్రామానికి చెందిన గుగులోత్ నితిన్ (20) ఆదివారం వరి పొలంలో మందు కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌ తగిలి నితిన్ మృతి చెందాడు. నితిన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

தொடர்புடைய செய்தி