కారేపల్లి మండల కేంద్రంలో రైతుల ఆందోళన

58பார்த்தது
కారేపల్లి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మండల నాయకులు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు భూక్యా వీరభద్రం, జిల్లా నాయకులు కొండవే నాగేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శి కే నరేందర్ ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி