బాధిత కుటుంబానికి బియ్యం, నగదు వితరణ

76பார்த்தது
బాధిత కుటుంబానికి బియ్యం, నగదు వితరణ
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం ఎర్రబోడు గ్రామానికి చెందిన పందుల సోమయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సోమ్మయ్య దశదిన కర్మలకోసం ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ శ్రీనివాసరావు బుధవారం రాత్రి బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం, 5 వేల రూపాయలు నగదు అందజేశారు. వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు సోమయ్య కుటుంబ సభ్యులకు అందజేశానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி