ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు

66பார்த்தது
కారేపల్లి మండల పరిధిలోని గాంధీనగరంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల నిర్వహణపై, వంట గది, కూరగాయల వాడకంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఉపాధ్యాయులు రాకపోవడం, వార్డెన్ కూడా అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ప్రధానోపాధ్యాయులు హరికిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సమస్యలపై రిపోర్ట్ తయారు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி