వికలాంగుడికి ట్రై సైకిల్ అందించిన ఎమ్మెల్యే

81பார்த்தது
వికలాంగుడికి ట్రై సైకిల్ అందించిన ఎమ్మెల్యే
తల్లాడ మండలం పాత పినపాక గ్రామానికి చెందిన కొత్తపల్లి కాసులు అనే వికలాంగుడికి ఆషా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ 'ట్రై సైకిల్'ను ఉచితంగా అందించారు. కాసులు సంస్థ నిర్వాహకులకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుర్రం శ్రీను, కాంగ్రెస్ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி