మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తా: ఎమ్మెల్యే

50பார்த்தது
మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తా: ఎమ్మెల్యే
వేంసూరు మండల పరిధిలోని కుంచపర్తి గ్రామ దళితవాడ సమస్యలను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. ముందుగా వేంసూరు సీపీఎం నేతలు ఆ గ్రామంలో సర్వే చేసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని రాగమయికి ఇచ్చారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు, సైడ్ డ్రైన్ లు మంజూరు చేయాలని నాయకులు మల్లూరు చంద్రశేఖర్, హరిబాబు తెలిపారు.

தொடர்புடைய செய்தி