గణేష్ మండపాల్లో మంత్రి, ఎమ్మెల్యే పూజలు

76பார்த்தது
గణేష్ మండపాల్లో మంత్రి, ఎమ్మెల్యే పూజలు
సత్తుపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్వాహకులు గాదిరెడ్డి రాంబాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you