విద్యుదాఘాతంతో రైతు మృతి

69பார்த்தது
విద్యుదాఘాతంతో రైతు మృతి
తల్లాడ మండలంలోని ముద్దునూరు గ్రామపంచాయతీ పరిధి రంగాపురంలో శుక్రవారం విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన యరమల వెంకట్ రెడ్డి(58) తన వరి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ మోటార్ పనిచేయకపోవడంతో పరిశీలిస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైరు తాకగా షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకట్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు

தொடர்புடைய செய்தி