నియోజకవర్గంలో 25 వేల సభ్యత్వ నమోదు బీజేపీ లక్ష్యం

67பார்த்தது
నియోజకవర్గంలో 25 వేల సభ్యత్వ నమోదు బీజేపీ లక్ష్యం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం పెనుబల్లి, వేంసురు మండల అధ్యక్షులు బుర్ర నరసింహారావు, పర్స రాంబాబు ఆధ్వర్యంలో విఎం బంజర్, మర్లపాడులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు హాజరై మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా 25 వేల సభ్యత్వాలు నమోదు చేసుకోవడం కోసం బీజేపీ శ్రేణులు కృషి చేస్తున్నారని, తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు.

தொடர்புடைய செய்தி