అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏసీపీ

79பார்த்தது
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏసీపీ
సత్తుపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులు గ్రేటర్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకోదండ రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదానం నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమాన్ని ఏసీపీ రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వందనపు సత్యనారాయణ మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘు ఉన్నారు.

தொடர்புடைய செய்தி