విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత: మంత్రి

73பார்த்தது
విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత: మంత్రి
రాష్ట్రప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలో ఈ విద్యా సంవత్సరం ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ ముజమ్మిలాఖాన్ తో కలిసి మంగళవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశాక మంత్రి మాట్లాడారు. ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు సీఎంతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలను మంజూరు చేయించానని తెలిపారు

தொடர்புடைய செய்தி