శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి పల్లకి బహుకరణ

50பார்த்தது
శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి పల్లకి బహుకరణ
కూసుమంచి మండలం జీళ్ళచెరువు శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి ఖమ్మం జిల్లా ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో పల్లకిని ఏర్పాటు చేశారు. మంగళవారం పల్లకికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఫారెస్ట్ అధికారులు పూజలు నిర్వహించి ఆలయానికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி