వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన డబ్ల్యూటీ సీఎం భట్టి

61பார்த்தது
మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி