నేడు నీటి సరఫరాకు అంతరాయం

85பார்த்தது
నేడు నీటి సరఫరాకు అంతరాయం
మధిర మున్సిపాలిటీలోని కొన్ని ఏరియాల్లో బుధవారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ సఫీ ఉల్లా ఓ ప్రకటనలో తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు తూటికుంట్ల వద్ద లీక్ అయిన కారణంగా మరమ్మతుల కోసం టౌన్-2, ఇల్లెందులపాడు ఏరియాల్లో మంచినీటి సరఫరాకు నేడు అంతరాయం కలుగుతుందని చెప్పారు. మధిర పట్టణ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி