మధిరలో అప్రమత్తమైన అధికారులు

51பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శనివారం నుండి ప్రారంభమైన వర్షానికి మధిరలోని వైరా నది మళ్ళీ నీటి మట్టం పెరుగుతూ వస్తూ ఉండడంతో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలను ముందస్తుగా వేరే ప్రాంతాలకు తరలించారు. అలాగే పలు ప్రాంతాలలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி