మధిర మండలంలో 18 మంది పంచాయితీ సెక్రటరీలు బదిలీ

78பார்த்தது
మధిర మండలంలో 18 మంది పంచాయితీ సెక్రటరీలు బదిలీ
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న 18 మంది పంచాయతీ కార్యదర్శులను ఖమ్మం జిల్లాలోని వైరా, పెనుబల్లి, రఘునాథ పాలెం, వేంసూర్, తిరుమలాయ పాలెం, కొణిజర్ల మండల గ్రామ పంచాయితీలకు బదిలీ చేస్తూ ఖమ్మం కలెక్టర్ ముజమ్ముల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி