డిప్యూటీ సీఎంకు సమస్యలు వివరించిన గ్రామస్తులు

68பார்த்தது
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముదిగొండ మండలం అయ్యగారిపల్లి గ్రామం వద్ద నుండి ఆదివారం వెళుతుండగా గ్రామస్తులు భట్టిని తమ గ్రామంలో ఆగాలని కోరారు. దీంతో ఆయన కాసేపు ఆగి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై భట్టిని అడిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేసారు.

தொடர்புடைய செய்தி