అధ్వానంగా రహదారి.. ప్రజలు అవస్థలు

68பார்த்தது
అధ్వానంగా రహదారి.. ప్రజలు అవస్థలు
ముదిగొండ మండల పరిధిలోని కట్కూరు సీతారాంపురం రహదారి అధ్వానంగా మారింది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భయంతో సీతారాంపురం గ్రామానికి స్కూలు బస్సులు, వాహనలు నిలిచిపోయాయి. స్కూల్ పిల్లలకు, రైతులకు, గ్రామస్థులు ఎక్కడికైనా వెళ్లాలంటే కష్టంగా ఉందిని వాపోతున్నారు. అధికారులు స్పందించి రహదారిపై రోడ్డును నిర్మించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி