ప్రభుత్వ నిత్యవసర సరుకులు అందడం లేదని ఆందోళన

53பார்த்தது
మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీలో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకులు అందడం లేదని బాధితులు ఆరోపించారు. వరదల వల్ల భారీగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో ఇంట్లో ఉన్న సరుకులు, వస్తువులు కొట్టుకుపోయాయని చెప్పారు. అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకొని ప్రతి ఒక్క వరద బాధితులకు సహాయం అందిలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி