వరదల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం

56பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధిర నియోజకవర్గ కేంద్రంలోని వారి క్యాంపు కార్యాలయంలో మధిర మండలంలో వరద ప్రభావిత వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నది పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి అందుబాటులో ఉండాలని ముఖ్య సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி