మధిరలో భక్తులతో పోటెత్తిన దేవాలయాలు

59பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు దేవాలయాలు మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఉగాది పర్వదిన ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ అధికారులు, పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி