సిపిఎం నాయకులపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం

50பார்த்தது
మధిర 22వ వార్డులో నిలిచి ఉన్న నీటిని తొలగిస్తామని గతంలో అధికారులు హామీ ఇచ్చారు. దానిపై ఏం చేశారని ప్రశ్నిస్తే తీవ్రమైన ఆవేశంతో మధిర మున్సిపల్ కమిషనర్ సిపిఎం నాయకులపై రెచ్చిపోయారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న సిపిఎం నాయకుల పైకి కమిషనర్ ఆవేశంగా వెళ్లడాన్ని పలువురు ఖండిస్తున్నారు. వెంటనే కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி