అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలి

70பார்த்தது
అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలి
బోనకల్ మండలంలోని 21 గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు రోషన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం దుకాణ షాపుల నుండి ఒక్కో క్వార్టర్ బాటిల్స్ ను ఎంఆర్పిల కంటే అదనంగా రూ. 20 తీసుకొని పెద్ద సంఖ్యలో బెల్ట్ షాపుల నిర్వాహకులు అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అక్రమ మద్యం రవాణాను అరికట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி