వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం

71பார்த்தது
ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం, పండ్రేగుపల్లి గ్రామాలలో మున్నేరు వరద ముంపు ప్రాంతాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. న్యూ లక్ష్మీపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో వరద నీరు వచ్చిన ఇండ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. పండ్రేగుపల్లిలో మున్నేరు కరకట్ట తెగి ఇండ్లలోకి నీరు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ కాలనీని సందర్శించారు. అధైర్య పడవద్దని, అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி