మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి

68பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులతో మాట్లాడుతూ వరద బాధితుల సంపూర్ణ నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி