దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కార్పొరేషన్ ఛైర్మన్లు

77பார்த்தது
దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కార్పొరేషన్ ఛైర్మన్లు
ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామంలో వరద ముంపుకు గురై దెబ్బతిన్న పంట పోలాలను రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పరీశీలించారు. ప్రభుత్వంతో మాట్లాడి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, టీపిసిసి సభ్యులు వడ్డే నారాయణరావు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி