బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన భట్టి

1050பார்த்தது
ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల ‌వ‌ల్ల సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌తో ఎర్రుపాలెం మండ‌లం భ‌వానిపురం గ్రామానికి చెందిన మ‌లిసెట్టి సాంబ‌శివ‌రావు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న వాగులో కొట్టుకుపోయి మృతి చెందడం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ‌లో మృతుడు కుటుంబానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున 5 ల‌క్ష‌ల రూపాయల చెక్కును డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆదివారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు.

தொடர்புடைய செய்தி