వరద పరిస్థితిని కేంద్ర మంత్రులకు వివరించిన భట్టి

72பார்த்தது
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పాలేరు మెయిన్ కెనాల్ గండి పడటంతో దెబ్బతిన్న ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి ని నాయకన్ గూడెం వద్ద శుక్రవారం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్ కు మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చూపించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మంత్రులు తుమ్మల, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you