ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: ఎస్పీ

77பார்த்தது
ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: ఎస్పీ
ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా స్థాయి నేర సమీక్ష సమావేశాన్ని పోలీస్ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త సాంకేతికతను అడ్డుపెట్టుకుని అమాయకుల ఖాతాల్లోంచి నగదు మాయం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారి వలలో చిక్కకుండా ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி