పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

64பார்த்தது
పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇటీవలి విపత్తు వల్ల అన్ని శాఖలు కలిపి రూ. 729. 68 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. సమీక్షలో శాఖల వారిగా శాశ్వత పునరుద్ధరణ, తాత్కాలిక మరమ్మత్తులకు అయ్యే ఖర్చుపై మంత్రి సమీక్షించారు.

தொடர்புடைய செய்தி