మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

58பார்த்தது
మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో వివిధ పార్టీలకు చెందిన కుటుంబాలు సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురికి మంత్రి తుమ్మల కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி