వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ

83பார்த்தது
వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ
మున్నేరు వరద బాధితుల సహాయార్థం శ్రీరామకృష్ణ విద్యాలయం 1990 బ్యాచ్ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఖమ్మం నగరంలోని వెంకటేశ్వర నగర్, బొక్కల గడ్డ, కరుణగిరి, ధంసలాపురం కాలనీకి చెందిన 250 మంది వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి నిత్యావసర వస్తువులతో పాటు 25 కేజీల బియ్యం బస్తాను పంపిణీ చేశారు. స్థానిక వెంకటగిరి ఫ్లైఓవర్ సమీపంలోని గోదాం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

தொடர்புடைய செய்தி