భారీ వర్షాలకు 339. 46 కోట్ల నష్టం

61பார்த்தது
భారీ వర్షాలకు 339. 46 కోట్ల నష్టం
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో ఎనిమిది శాఖల పరిధిలో ప్రధానంగా నష్టం ఎదురైందని అధికార యంత్రాంగం గుర్తించింది. ఆయా శాఖల పరిధిలో రూ. 339. 46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తంగా 15, 201 ఇళ్లు దెబ్బతినగా అందులో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 6, 500, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 8 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి యంత్రాంగం నివేదిక పంపింది.

தொடர்புடைய செய்தி