దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్

61பார்த்தது
దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్
ఖమ్మం పట్టణంలో భద్రాచలం సీఐ సంజీవరావు సోదరుడు రామకృష్ణ ఇటీవల గుండెపోటుతో మరణించారు. సోమవారం జరిగిన వారి దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పోదేం వీరయ్య పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி