క్రీడాకారుడికి బంగారు పతకం

59பார்த்தது
క్రీడాకారుడికి బంగారు పతకం
భద్రాచలం పట్టణంలో సిటీ స్టైల్ జిమ్కు చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు వంశీ మాల్టీ దేశంల్లో జరిగిన అంతర్జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఇండియాకు బంగారు పతాకాన్ని సాధించాడు. అయితే అక్టోబర్ 4 నుంచి సౌత్ ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ పోటీలకు ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా వంశీని పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி