పశువులను తరలిస్తున్న ఆటో పట్టివేత

83பார்த்தது
పాల్వంచ నుంచి అక్రమంగా 10 పశువులను ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా బీజేపీ నాయకులు బుధవారం పట్టుకున్నారు. వెంటనే పార్టీ నాయకులు భూక్య రవికుమార్, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి బట్టు శివ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకొని ఎస్ఐ పశువులను తరలిస్తున్న ట్రాలీ ఆటోను పోలీస్ స్టేషనుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி