వేధింపుల ఘటనపై కేసు నమోదు

81பார்த்தது
వేధింపుల ఘటనపై కేసు నమోదు
ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామానికి చెందిన ప్రవళ్లికకు దమ్మపేట మండలం నాచారానికి చెందిన ఒర్సు పాండురంగతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. అప్పటి నుంచి భర్త, అతడి కుటుంబీకులు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేసింది. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி