కాశ్మీరీ వెల్లుల్లి.. కిలో ధర రూ.3,000

60பார்த்தது
కాశ్మీరీ వెల్లుల్లి.. కిలో ధర రూ.3,000
సాధారణ వెల్లుల్లి గరిష్టంగా మార్కెట్‌లో రూ.350 నుంచి రూ.450 వరకు ధర పలుకుతోంది. అయితే ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే కాశ్మీరీ వెల్లుల్లి ధర ఆకాశాన్ని తాకుతోంది. కిలో ధర రూ.3,000ల వరకు పలుకుతోంది. ఈ రకం వెల్లుల్లి లేత పసుపు రంగులో ఉంటుంది. దీనిని ఎక్కువగా హిమాచల్‌ ప్రదేశ్ రైతులు పండిస్తున్నారు. రోజూ ఖాళీ కడుపుతో 1 లేదా 2 రెబ్బలు తినాలి. తద్వారా కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, గుండెజబ్బుల ముప్పు తగ్గుతుంది.

தொடர்புடைய செய்தி