మౌలిక సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

58பார்த்தது
మౌలిక సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ కాలనీలో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఆ కాలనీని కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్మశాన వాటిక కోసం స్థలాన్ని గుర్తించాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ జయంత్ ను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி