ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

64பார்த்தது
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో (కార్నర్ మీటింగ్) మంత్రి పొన్నం ప్రభాకర్ తో, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గోన్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి రాజేందర్ రావును గెలిపించాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி