డీఎస్సీ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానం

73பார்த்தது
డీఎస్సీ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట గ్రామానికి చెందిన కోడెం చంద్రశేఖర్ డిఎస్సీలో జిల్లా టాపర్ గా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఎంపికయ్యారు. ఫలితాల్లో మొదటి స్థానం సాధించడంతో ప్రజా ప్రతినిధులు, స్నేహితులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி