సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

55பார்த்தது
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ముస్తాబాద్ లో కాంగ్రెస్ నేతలు బుదవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా పార్టీ నేతలు, గల్ఫ్ కార్మికులు సంబరాలు చేశారు. కొన్నేళ్లుగా గల్ఫ్ కార్మికుల ఉద్యమంలో పాలు పంచుకుంటున్న తోట ధర్మేందర్, జనగామ శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி